రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డి (Kodanda Reddy) అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి వినోబా మందిరంలో భూమి సునీల్ సారథ్యంలో లీగల్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసు నమోదయింది. వారం రోజుల క్రితం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా పాజిటివ్గా న�
Auto driver suicide | కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు(Auto drivers Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీం(Free bus schemem) ఆటో డ్రైవర్లపాలిట (Auto Driver) శాపంగా మారింది. గిరాకీలేక
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు శనివారం భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామం లో ప్రారంభమయ్యాయి. పోటీలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శృతి ప్రారంభించారు.
భూదాన్ పోచంపల్లిలో ఇకత్ వస్త్ర దుకాణాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. 15 మంది బృందంతో ఏకకాలంలో 12 దుకాణాలపై దాడి చేశారు.
Draupadi Murmu | యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampally) పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో న�
కల్తీపాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో దాడులు చేశారు.
‘పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుంటే.. సీఎం కేసీఆర్ దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేస్తున్నరు. పన్నెండున్నర కోట్ల రూపాయల
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పట్టు నూలు తీయడం మొదలుకొని పట్టు చీర తయారీ దాకా అంతా ఒకేచోట జరగనున్నది. చీరల అమ్మకాలు సైతం ఇక్కడే జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక శాఖ లాభాలబాట పట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూనే 2022-23లో రూ.117 కోట్ల టర్నోవర్ సాధించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్
మన పల్లెకు ప్రపంచ ఖ్యాతి ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్గౌడ్కు అభినందనలు హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని �
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భూదాన్ పోచంపల్లి గ్రామానికి వచ్చిన