వ్యవసాయ రుణాల కోసం బ్యాంక్కు వెళ్లిన ఆదివాసీ గిరిజన రైతులకు చెందిన భూములతోపాటు రైతుల వివరాలు భూభారతిలో లేకపోవడంతో బ్యాంక్ అధికారులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని మండల ఆదివాసీ సర్పంచ్లు మెస్రం భీంరావ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ
Gadari Kishore | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి రకరకాల పేర్లు ఉన్నాయని అన్నారు. ఒకడు రేవంత్ రెడ్డి అంటాడు.. ఒకడు రవ్వంత రెడ్డి అంటాడు.. ఒకడు హిట్లర్ రెడ్డ
ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్లో చేర్చినట్టు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడుభూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించేలా కొత్త మాడ్యూ�
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. నకిలీ భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ వ్యాపారవేత్త నుంచి కేటుగాళ్లు రూ.2.15 కోట్లు ద
Bhu Bharathi | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతిలో లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఓ భూయజమానికి తెలియకుండా ఏఐ ఫొటోలు, ఫోర్జరీ సంతకాలతో ఇతరుల పేరిట భూ�
రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి వల్లపురెడ్డి ధర్మారెడ్డి కోరారు. శుక్రవారం మేడే సందర్భంగా మండలంలోని నారాయణగిరి గ్రామంలో జెండా ఆవిష్కరించారు.
Siddipet | సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్తో నెలకొన్న భూ వివాదం కొత్తమలుపు తిరిగింది.
Ponguleti Srinivas Reddy | అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం
Dharani Portal | ‘గతంలో వందల కోట్లు ఖర్చుచేసి తెచ్చిన ధరణి పోర్టల్నే వినియోగిస్తున్నం.. మేం కొత్త పోర్టల్ తీసుకొనిరాలేదు..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
భూ భారతిలో సమస్యలు నిజమేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ సమస్యలను ఇప్పట్లో పరిష్కరించలేమని కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆ