Bhu Bharati | కరీంనగర్ జిల్లా వీణవంకకు బదిలీపై వచ్చిన తహసీల్దార్ జోగినిపల్లి అనుపమ రావు ను బొంతుపల్లి మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చినభూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రిజిస
సమస్యలు ఉత్పన్నమవకుండా భూ భారతి రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండల తాసీల్ద�
మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.
ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సు రసాబాసగా మారింది. ఏండ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డు
Shivvampeta : శివ్వంపేట, జూన్ 10 : తాము సాగుచేసుకుంటున్న భూములను రెగ్యులరైజ్ (Regularise) చేసి పట్టా పాసుబుక్కులు అందజేయాలని రెవెన్యూ అధికారులకు రైతులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉసిరికపల్లి (Usirikapally) గ్రామంలో 'భూభారత�
తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండలం మర్రిచెట్టుతండా గ్రామ రైతులు శనివారం తాసీల్దార్ మధుసూదన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నేడు మండలంలోని కొండభీమనపల్లి గ్రామ రైతు వేద�
రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కి�
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
జూన్ 3 నుంచి కంగ్టి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను (Revenue Sadassulu) ప్రతిరైతు వినియోగించుకోవాలని కంగ్టి తహసీల్దార్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిలో భాగంగా ఈ నెల 3 నుంచి గ్రామాల్లో రెవె�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు భూ భారతిపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాసీల్దార్ ఎస్.సంపత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీబీనగర్ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు (Revenue Sadassulu) నిర్వహించనున్నట్టు తహసీల్దార్ పి.శ్యామ్సుందర్రెడ్డి తెలిపారు. భూ సమస్యల శాస్వత పరిష్కారం కోసం ప్రభుత�
Collector Rajarshi Shah | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిని పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు.