Minister Prashanth Reddy | కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం బాచన్పల్లిలో రూ.3కోట్లతో కొండయ్యకోట హన్మాన్ దేవాలయం నుంచి రహత్నగర్ లింక్రోడ్డు పనులకు మంత్రి శం
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్గల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని