రైతులకు సంకటంగా మారిన యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలని భీమ్గల్ మండల బీఆర్ఎస్ నాయకుడు దొనకంటి నరసయ్య డిమాండ్ చేశారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో సోమవా
ఓడినా.. గెలిచినా.. ప్రజల వెంటే బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భీమ్గల్ మండలానికి మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.
పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని డీపీవో శ్రీనివాసరావు అన్నారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడ�
మండలంలోని లింబాద్రి గుట్ట ఒడ్డెర కాలనీలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన తనను కలిచివేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన �
భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణక్షేత్రం లింబాద్రి గుట్ట సమీపంలో శుక్రవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. భీమ్గల్, బోధన్లో ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నది.
MLA Vemula Prashant Reddy | భీంగల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీంగల్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు.
Minister Prashanth Reddy | కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం బాచన్పల్లిలో రూ.3కోట్లతో కొండయ్యకోట హన్మాన్ దేవాలయం నుంచి రహత్నగర్ లింక్రోడ్డు పనులకు మంత్రి శం
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్గల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని