ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని, అది ప్రజల జీవనోపాధని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పెద్ద కంపెనీలకే కా�
Bhatti Vikramarka | ఎంతో ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఆ కార్యక్రమానికి వెళ్లారు. కానీ అక్కడి శిలాఫలకం చూసిన తరువాత ఆయన ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుగారిపోయింది.
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, గత నాలుగేండ్లుగా 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లి�
డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రజా సమస్యల కంటే కమీషన్ల మీదే శ్రద్ధ ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శించారు. పట్టణ
మాజీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్లగుట్టలో విద్యుత్ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న భట్టిని అడ్డుకోవాలని సోమవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Bhatti Vikramakra | పదవీ గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. సోమవారం ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి.
Bhatti Vikramarka | తెలంగాణను సగర్వంగా నిలబెడుతాం, అద్భుతాలు సృష్టిస్తాం, అంతిమంగా మార్పు తెస్తాం అని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఐదేండ్లలో సగం పాలన కూడా పూర్తికాకముందే రాష్ట్
ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Gaddam Prasad Kumar | రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పడుతుండగా, తాజాగా తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుక�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రారంభించిన రైతుబంధు కాంగ్రెస్ పాలనతో రైతుభరోసాగా మారి నెలల తరబడి రైతులను ఎదురుచూపులకు గురిచేసినట్లే..ఆసరా పింఛన్ పథకం ‘చేయూత’గా పేరు మార్చుకొని ‘కోత’లకు స�
మొక్కజొన్న బస్తాలు తరలించడానికి లారీలు వస్తలేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదుట రైతులు గోడు వెల్లబోసుకున్నారు.ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో గురువారం ఆయన పర్యటించారు.
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ
చింతకాని సొసైటీ పరిధిలోని రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి, కాంటా వేసినప్పటికీ సరుకును తరలించడానికి అధికారులు లారీలను పంపించలేదు. అరకొరగా వచ్చిన లారీలను కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి మాత్రమే కేటాయ