జూబ్లీహిల్స్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అందరూ పనిచేయాలని, అధికార పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చ
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్లో యూనియన్ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భే టీ అయ్�
Gone Prakash | ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడి అయిదారు సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డితో కలిసి డిప్యూటీ
Vote Chori | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఓటు చోరీ బాగోతం బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఏకంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓటునే తొలగించారు. హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అధికారులు ఆయ
భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా, క్రికెట్ ఆటగాడిగా దేశానికి ఎంతో సేవ చేసిన అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటున్నదంటూ డిప్య�
అంతర్జాతీయ ఫాస్ట్ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్' 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివ
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది రూ.400 కోట్లు బోనస్గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క శుక్రవారం ప్రకటించారు. సంస్థలో 39,500మంది కార్మికులు పనిచేస్తుండగ�
Konda Surekha | సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని మొక్కాలా..? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూ సుకుపోతున్నదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. స్థిరాస్తి రంగం పతనమైందంటూ కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన నరె
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో లక్ష్మీపురం నుండి గోవిందాపురం ఎల్, గార్లపాడు, ర�
FEE Reimbursement : వృత్తివిద్యా కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్. బీఆర్ఎస్ పార్టీ పోరాటం, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చింది. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (FEE Reimbursement) బకాయి
‘సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు. అదే ప్రధాన వివక్ష’ అన�