పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల్లోని రూ.365.84 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు చెందిన బకాయిలు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు.
Job Calender | ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్ధాలు అందంగా వల్లెవేశారు. అమలు చేయని జాబ్ క్యాలెండర్ను అద్భుతంగా అమలు చేస్తున్నట్టు వివిధ రాష్ర్టాల ప్రతినిధుల ఎదుట గొప్పలు చెప్పారు. దీనిపై �
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆ ఇద్దరు తప్ప మిగతా అతిథులంతా జై తెలంగాణ అంటూ నినదించారు. మంగళవారం జరిగిన సమ్మిట్ ముగింపు సమావేశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, స�
గ్లోబల్ సమ్మిట్ కోసం తనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానం ఇవ్వడంపై హీరో చిరంజీవి వింత వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్కు రావాలంటూ వారిని సీఎం రేవంత్రెడ్డి తన వద్దకు పంపారని ఆయన
‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా?’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్రెడ్డి! ఆపై ముఖ్యమంత్రి! ఇప్పుడాయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోడానికి తెలంగాణ సొత్తును, రా�
జూబ్లీహిల్స్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అందరూ పనిచేయాలని, అధికార పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చ
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్లో యూనియన్ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భే టీ అయ్�
Gone Prakash | ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడి అయిదారు సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డితో కలిసి డిప్యూటీ
Vote Chori | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఓటు చోరీ బాగోతం బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఏకంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓటునే తొలగించారు. హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అధికారులు ఆయ