Konda Surekha | మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరువు ప్రతిష్టలతో ముడిపడిన జీవన్మరణ సమస్యగా రూపాంతరం చెందినట్టు తెలంగాణ ప్రజ లు భావిస్తున్నారని రాజకీయ పరిశీలక
సుస్మిత వ్యాఖ్యలతో తమకేం సంబంధం లేదని కొండా మురళి తేల్చిచెప్పారు. బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భట్టితో భ�
పౌరులు, వారి కుటుంబసభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార స్పష్టంచేశారు.
Bhatti Vikramarka | ‘వర్షాభావంతో ప్రాజెక్టులకు జలకళ లేదు. రానున్న రోజుల్లో తాగునీరు, సాగునీరే కాకుండా కరెంటు సరఫరా కూడా కష్టమవుతుంది. మొత్తం థర్మల్ విద్యుత్తుపైనే ఆధారపడితే బొగ్గు సమకూర్చుకోవడం కూడా కష్టమే.
NPDCL | ఎవరైనా అప్పుల్లో ఉంటే ఏం చేస్తారు? పొదుపు సూత్రాలు పాటించి, నష్టా న్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగానీ దుబారా చేస్తారా? అనవసరమైన ఖర్చులను నెత్తిన వేసుకుంటారా? కానీ తెలంగాణ నార్తర్న్ పవర్ డి
రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్ సా�
ఎన్నికల ముందు రేవంత్, భట్టివిక్రమార్క ఇద్దరూ బాగనే లెక్చర్లు దంచికొట్టిర్రు. ’తెలంగాణల సంపద సృష్టిస్తం.. సర్కార్ గల్లా నింపుతం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తం’ అని ఢంకా భజాయించి చెప్పిన్రు. తీరా గ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్లో విద్యుత్తు సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు.
సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరే�
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య