రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్నగర్లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటల�
చిరకాలంగా పెండింగ్లో ఉన్న సర్నా మతం గుర్తింపు డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 30న భారత్ బంద్ను నిర్వహించాలని ఆదివాసి సెంగెల్ అభియాన్ (ఏఎస్ఏ) గిరిజన సంఘం బుధవారం పిలుపునిచ్చింది.
Sarna Religion | సరనా మతం (Sarna Religion) గుర్తింపు కోసం గిరిజన సంఘాలు మళ్లీ పోరుబాట పట్టాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. సరనా మతాన్ని గుర్తించాలని ఆదివాసీ సెంగెల్ అభియాన్ (ఏఎస్ఏ) చాలా కాలంగా డిమ�
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్�
న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ.. నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ స్కీమ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిప
చెన్నై : ఈ నెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్ చేస్తామని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇటీవల కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఉమ్మడి సమావేశం నిర్వహించింది. కార్మిక, రైతు వ్యతిరేక, ప్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు కదంతొక్కారు. 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చిన భారత్ బంద్లో భాగంగా స�
బెంగళూరు: రైతుల ‘భారత్ బంద్’ సందర్భంగా ఒక పోలీస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారుడి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా బూటు పైనుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కర్ణా
పాల్వంచ :కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన భారత్బంద్ పాల్వంచలో విజయవంతమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తెల్ల�
చండీగఢ్: రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే ‘భారత్ బంద�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతు
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు విపక్షాలు, పలు సంఘాల మద్దతు కొత్త సాగు చట్టాలకు నేటితో ఏడాది న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్ 2