Bharat Bandh | అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పిలుపుకు మద్దతుగా హనుమకొండ దుకాణదారులు, వ్యాపారవేత్తలు దుకాణాలు మూసివేయాలని ముస్లిం ఐక్య, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు ఎంఎ సుభాన్, ముస్లిం ఐక్యత, �
దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె(భారత్ బంద్) విజయవంతంమైంది. పార్టీలకతీతంగా నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజలు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికుల హక్కుల కోసం భారత రాష్ట్ర �
కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు 2019-20 మధ్యకాలంలో 29 కార్మిక చట్టాలను రద్దుచేసింది. వాటి స్థానంలో కార్పొరేట్లకు కొమ్ముకాసే నాలుగు లేబర్ కోడ్లను తీస�
Bharat Bandh | కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపై�
కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా బుధవారం తలపెట్టిన భారత బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం దామరగిద్ద మండలం అధ్యక్షుడు పెద్దింటి తాయప్ప పిలుపునిచ్చారు.
Maoists bandh | మావోయిస్టుల (Maoists) అగ్రనేత నంబాల కేశవరావు (Nambala Krishna) మరో 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ (Encounter) కు నిరసగా మావోయిస్టు కేంద్ర కమిటీ భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చింది.
Agitators Attempt To Set School Bus on Fire | భారత్ బంద్ సందర్భంగా విద్యార్థులున్న స్కూల్ బస్సుకు నిప్పు పెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే కాలుతున్న టైర్ మీదుగా ఆ స్కూల్ బస్సు వెళ్లింది. పిల్లలకు తృటిలో ప్రమాదం త�
SDM mistakenly lathi-charged | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. అ
Bharat Bandh : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు సంబంధించి కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన జ్వాల వెల్లువెత్తింది. శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు
కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్' నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు �
Grameena Bharat Band | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పిలుపునిచ్చార�