తనకు తెలియని దానిని తెలిసిన వారిని అడిగి తెలుసుకునే ప్రశ్నా విధానానికి భారతీయ విద్యావిధానం పెద్దపీట వేసింది. సందేహం వచ్చినప్పుడు సమర్థుడైన గురువును ఆశ్రయించి ప్రశ్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనే కుత�
శ్రీ శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! వైవస్వత మనువు పదిమంది పుత్రులలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. దినమణి- సూర్యవంశానికి మణిమకుటం వంటి మహారాజు. ఈ మహాపురుషుని పేరు మీదే శ్రీరాముడు ‘ఇక్ష్వాకు కుల తిలకుడు’ అని ప్రఖ్య�
వామన దాన ప్రదానం గురించి గురుశిష్యుల మధ్య సంభాషణం అత్యంత సంవేదన శీలంగా, గంభీరంగా, సనాతన ధర్మానుకూలంగా సాగుతోంది. సాక్షాత్ వనమాలి విష్ణువే తన యజ్ఞశాలకు అర్థియై వచ్చాడని తెలిసి పులకితగాత్రుడై బలి శుక్రా�
శుకముని అవనీపతి విష్ణురాతుని (పరీక్షిత్తు)కి కరిణీపతి (కరి) మకరుల కనీవినీ ఎరుగని పోరాట కథను తనివితీర వినిపిస్తున్నాడు- రాజా! ఒక కొండను మరో కొండ వెనుదీయకుండా ఢీ కొన్నట్లు ఆ రెండూ ఎడాతెరపి లేకుండా తలపడ్డాయి
మునీంద్రా! నీరాటమైన (నీటిలో చరించే) మొసలికి, వనాటమైన (దట్టమైన అడవిలో సంచరించే) ఏనుగుకు ఘోరాటవిలో పోరాటం కలుగడానికి కారణమేంటి? విష్ణువు గజేంద్రుని ఆరాటాన్ని (సంకటాన్ని) ఎలా తొలగించాడు? ఈ కథ వినాలని నాకు వేడు
Pothana Bhagavatam | విగ్రహుడైన ప్రహ్లాదుడు ప్రపత్తి- శరణాగతి పూర్వకంగా ఇలా ప్రస్తుతించాడు.. పరమ పురుషా! అమరవరులు, మహర్షులు, ముని ముఖ్యులు కూడా నిన్నుపరిపూర్ణంగా ప్రస్తుతించలేరట!
Pothana Bhagavatam | శ్రీ మహావిష్ణువు ధరించిన పరమ పావనమైన వామన అవతార మహిమ అంతా ప్రధానంగా ఆయన విక్రమం- పాద విక్షేపం (అడుగుల)లోనే నిక్షిప్తమై ఉన్న విధంగా, ప్రహ్లాదుని ఖేదం తొలగించి మోదం కలిగించడమే ప్రధాన కారణంగా ప్రభవి�