భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా సోమవారం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో �
భద్రాద్రి రామయ్య ఆలయంలో భక్తులకు అందించే లడ్డూను ప్రభుత్వరంగ సంస్థల నుంచి సేకరించిన నెయ్యితోనే తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆలయ అధికారులు బేఖాతరు చేశారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన విషయం విదితమే.
భక్తులకు సరిపోయే విధంగా పూర్తి వసతి సౌకర్యాలతో భవన నిర్మాణాలు ఉండాలని దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం పర్యటనకు దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావుతో కలిసి వచ�
పునర్వసు నక్షత్రం సందర్భంగా పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం అర్చకులు పునర్వసు కల్యాణం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.
భద్రగిరికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులుగా భద్రాచలం రామాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం రిపబ్లిక్ డే, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో రద్దీ కనిపించింది. కొందరు భక్తులు ముందుగా ములు
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలోని గోకుల రామంలో గల వన విహార మండపంలో గురువారం స్వామివారికి విలాసోత్సవం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన భక్తులకు పాట్లు తప్పలేదు. సెక్టార్లలో వందలాది మంది భక్తులు నించునే స్వామివారిని దర్శించుకున్నారు. సెక్టార్లకు ని
ఆదివారం తెల్లవారుజాము.. భద్రాద్రి రామాలయ ఉత్తర ద్వారం వద్ద భక్తజన సంద్రం.. జగమేలు జగదభిరాముడి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ.. మెల్లమెల్లగా తెరచుకుంటున్న ద్వారాలు.. ‘ జై శ్రీరామ.. జై జై రామ..’ అని భక్తుల జయ జయ ధ్వా
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన