భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం ఏడో రోజు కు చేరాయి. దశావతారాల్లో భాగంగా స్వామివారు నిజరూప రాముడిగా దర్శనమివ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరాయి. భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. పూజా కా�
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వా�
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి.
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే టీఎస్ ఆర్టీసీ ప్రజలకు ఇతర సేవలను కూడా అందించడంలో సఫలీకృతం అవుతున్నది. పాత బస్సులను కార్గో వ్యాన్గా మార్చి సరుకుల రవాణాకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
Bhakta Ramadasu | భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు (Bhakta Ramadasu ) 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు
Sri Rama avatharam | భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి.