కొత్తగూడెం:సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలిఅర్థ సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇదే కాలానికి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి
కొత్తగూడెం : జిల్లాలోని ప్రసిద్ది చెందిన కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మగుడిలో ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వాల్పోస్టర్
అశ్వారావుపేట: ఆయిల్పాం సాగుతోనే రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ స్పష్టం చేశారు. అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. జోగులాంబ జిల్లా ఆలంప�
అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహసీల్దార్ భద్రకాళి తెలిపారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…మండలానికి 5,725 బత
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ
అన్నపురెడ్డిపల్లి: మండలంలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జడ్పీ సీఈవో విద్యాలత అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో చేపట్టిన బృహత్ పల్లె ప్ర�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. ఖమ్మానికి చెందిన సాగి శ్రీరామశాస్త్రి రూ. 1లక్ష వితరణగా అందజేశారు. ఉదయం ర�
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంల
భద్రాచలం: ట్రైకార్ ఆర్థిక స్వావలంబన పథకం ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలతో గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ సమావేశ మం
భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. తెల్లవారుజా�
భద్రాచలం: పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుడు కే శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు సమాచారమిచ్చారు. ఆయన స్పందించి వైద్యారోగ్యశాఖాధి�
భద్రాచలం: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని యటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకుని, �