అశ్వారావుపేట: కొండరెడ్ల అభివృధ్దికి భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. మండలంలోని కొత్తకన్నాయిగూడెం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిం�
భద్రాచలం: భద్రాచలం గోదావరి తీరంలో నిమజ్జన ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. గోదావరి తీరంలో ఏర్పాటు చేసి�
పర్ణశాల : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చిన్నబండిరేవులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన జయమంగళ బాబూరావు తన భార్యపిల్లలతో 2
పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3
దుమ్ముగూడెం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో నవ్యశ్రీ అన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో పోషక సంబరాలు నిర్వ�
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆది�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంతరాలయంలోని మూలమూర్తులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను ధరింపజేశారు. తెల్లవార�
జూలూరుపాడు: తరగతి గదుల్లో ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్ వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని వినోభానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెక�
భద్రాచలం: అనాథ పిల్లలను దత్తత తీసుకునే దంపతులు తమ పాన్ కార్డుతో కారా (www.cara.nic.in) వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీడీపీఓ నవ్యశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. రెండవ దశలో ఫ్యామిలీ ఫోటో, నివాస ధృవీక�
భద్రాచలం: భద్రాచలం దేవస్థానంలోని ఆస్థానాచార్యులు కేఈ స్థలశాయికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆగమ సలహా మండలిలో ఆయనకు స్థానం కల్పించింది. ఈ ఆగమ సలహా మండలిలో పలు ఆగమాల
అశ్వారావుపేట :నూటొక్క ప్రసాదాలతో విఘేశ్వరునికి నైవేద్యంసమర్పించారు. అశ్వారావుపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ �
చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ�