దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష�
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
చుంచుపల్లి :మండలంలోని విద్యానగర్ పంచాయతీ రాంనగర్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. బాధిత కుట�
భద్రాచలం : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ కనీస వేతనాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న జాతీయ సమ్మెను తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్నిసంస్థల్లో పనిచే
దుమ్ముగూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 15 అడుగులకు చేరింది. చర్ల ,తాలిపేరు వద్ద గేట్లు ఎత్తి�
భద్రాచలం: పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలువాయిదావేశారు. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు)లోని రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స�
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామక
చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�
భద్రాచలం: ఆదివాసీ ప్రాంత పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తూను కలిసి ఏజన్సీలోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ కోరారు. గురువారం భద్ర
చండ్రుగొండ: మున్నూరుకాపులకు రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటి డిమాండ్ చేసింది. గురువారం మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఉషాశారదకు �
భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే పరిష్కారమని సీఆర్పీఎఫ్ 141 కమాండెంట్ హరి ఓం ఖరే అన్నారు. గురువారం గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ అభివృ�
అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గ్రామ, గ్రామాన టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించ�
దమ్మపేట : టీఆర్ఎస్ జెండా పండుగ వాడవాడలా పండుగ లా కొనసాగింది. గురువారం మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. నాగుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గులాబి జెండాను ఎగరవేసారు. ముష్ట�
భద్రాచలం : వాడవాడలా జెండా పండుగను వేడుకలా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాల కమిటీలను పున