భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో అక్రమగా తరలిస్తున్న 8క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిరెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఆర్ఐ, వీఆర్వ�
పర్ణశాల: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైష్ణవ ఆచారం ప్రకారం అర్చకులు బుధవారం ఘనంగా ఉట్లోత్సవాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో ఉత్సవమూర్తులు, మూలవిరాట్లకు నూతన
పర్ణశాల : కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్ వారోత్సవాలను మండలంలోని పర్ణశాల, బండిరేవు, పెద్దనల్లబల్లి, గౌరారం, నల్లబెల్లి, ప్రగళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరారం అంగన్�
దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�
దమ్మపేట: సెప్టెంబరు 2న నిర్వహించ తలపెట్టిన టీఆర్ఎస్ జెండాపండుగలో భాగంగా మండలంలో వాడవాడలా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపు�
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుక�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆ�
పర్ణశాల: దుమ్ముగూడెం మండల పరిథిలో ఉన్న13చెరువులకు తాలిపేరు నీరు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ రాజ్ సుహాస్ తెలిపారు. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాలిపేరు నీరు 12 తూముల ద్వారా 13చెరువులకు నీరు విడు�
ములకలపల్లి : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా నమోదుకు ఆఖరి గడువు 30వ తేదీ అని మండల వ్యవసాయాధికారి కరుణామయి శనివారం తెలిపారు. రైతుబీమా నమోదుకు దరఖాస్తులు చేయించుకోని రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా �
అశ్వారావుపేట:బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శనివారం పట్టణంలోని హమాలీ అడ్డాలో జరిగిన అమరువీరుల సంస్మరణ సభలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివా
చండ్రుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్1నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలని ఎంపిడిఓ అన్నపూర్ణ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండల పరిధిలోన�
మున్సిపాలిటీల్లో టీఎస్-బీపాస్తో తొలగిన ఇబ్బందులుకార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్లో ఆమోదం21 రోజుల్లోనే అనుమతి పొందే అవకాశంకొత్తగూడెం అర్బన్, ఆగస్టు 27 : భవన నిర్మాణాల అనుమతుల్లో అవినీతికి చెక్�
దమ్మపేట: నూతనంగా నియమితులైన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్టా మల్లి�