మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేదలకు అందిస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రా�
కొత్తగూడెం : జిల్లా కేంద్రం సమీపంలోని రామాంజనేయకాలనీలో వద్ద ఉన్న వనమా రజక కాలనీలో గత సంవత్సర కాలంగా నివాసం ఉంటున్న తమకు ఇంటి పన్నులు, కరెంటు, తాగునీటిని సరఫరా చేయాలని తెలంగాణ రజక సంఘాల సమితి నాయకులు కోరార
పాల్వంచ :మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్కు చెందిన తోనగర్ కిషన్ (35) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా భార్యా,భర్తల మధ్య తరచూ గ�
టేకులపల్లి: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీలలో పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం టేకులపల్లి మండలం మేల్లమడుగు గ్రామ ప�
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
దమ్మపేట : గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా సదుపాయం కల్పించాలని దమ్మపేట మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీల కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్�
అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్ష
మణుగూరు: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కేవై నాయక్ ఆదేశాల మేరకు రెండో విడుత దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్, మణుగూ�
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆ
మణుగూరు :తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువు మధ్యలో ఆగిపోయిన వారికి చదువుకునేందుకు అవకాశం కల్పించిందని శ్రీవిద్య విద్యా సంస్థల డైరెక్టర్, ఓపెన్స్కూల్ కో-ఆర్డినేటర్ నూకా
కొత్తగూడెం : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఎంజీరోడ్లో ఉన్న శ్రీ విజయవిఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వ
కొత్తగూడెం : గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ బలోపేతం అవుతుందంటే అది కార్యకర్తల గొప్పతనమేనని టీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి నూకల నరేష్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రర�
చుంచుపల్లి : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ బాదావత్ శాంతిలు పాల్గొని ఆయన చిత్రపట�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గ�
దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 17.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం చర్ల తాలిపేరు �