Child Dies | వేడినీళ్లు మీదపడి కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ శివపూరికాలనీకి చెం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తూ నగేశ్ అనే అభ్యర్థి ఫిట్స్తో పడిపోయాడు. తక్షణం స్పందించిన అధికారులు అతడిని చికిత్స కోసం స్థానిక దవాఖ�
రేబిస్ వ్యాక్సిన్ వికటించి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్నగర్కు చెందిన గరిసెల రజిత(37) మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రజితకు 20 రోజుల క్రితం కుక్క కరవగా వెంటన�
ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు నాటు వైద్య విధానాలను విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి గోల్డెన్ అవర్స్లో (తొలి 3 గంటల వ్యవధిలోగా) మెరుగైన చికిత్స అందక
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్..నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు బాన్సువాడ : మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్�