అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ఆడా, మగ అనే తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తి
పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �
ఎయిడ్స్ ప్రాణాంతకమైన మహమ్మారి. మందులేని ఈ మాయరోగం కంటి మీద కునుకులేకుండా చేసింది. అవగాహన లోపం నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది
సేంద్రియ సాగు విధానం ఎంతో మేలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం
ప్రభుత్వ పాఠశాల ల్లో రాష్ట్ర సర్కారు మెరుగైన వసతులు కల్పిస్తున్న దని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని లక్కారం, ఉట్నూర్ ఉర్ధూ పాఠశాల, ఉమ్రి, శ్యాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంల�
సీఎంగా తాను విఫలమయ్యానని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పకనే చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరో పదేండ్లలో హైదరాబాద్ కంటే ఇండోర్ను అభివృద్ధిలో మిన్న�
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
విద్యుత్తు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ జాతీయ స్థాయిలో మరో రికార్డు సాధించింది. విశ్వసనీయత, లభ్యత, ధర.. ఈ మూడు అంశాల్లో దేశంలోనే ద్వితీయ స్థానానికి ఎగబాకింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్�