RS Praveen Kumar | రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సామాజిక కార్యకర్త గుండెపంగు రమేశ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు వి
జిల్లా కేంద్రంలోని గిరిజన విద్యార్థి వసతి గృహంలో ప్రవేశాల కోసం శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహం ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రునాయక్ సమక్ష�
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.