బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)’కు సంబంధించిన ఫీజుల బకాయిలను ఆయా ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తమ తల్లిదండ్రులతో క
Adilabad | జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
బెస్ట్ అవలైబుల్ స్కీమ్ బకాయి నిధులను వెంటనే చెల్లించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నిధుల విడుదలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ సోమవారం ఉదయం 11గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం
ఎస్సీ, ఎస్టీ కులాలకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద రూ. 220కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ తెలిపారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలలోకి అనుమతించబోమని కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల యాజమాన్యం విద్
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)కు సంబంధించిన నిధులను రెండేండ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదని, పాఠశాలలను నిర్వహించలేని దుస్థితి నెలకొన్నదని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న
బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను ప్రభుత్వం రెండేండ్లుగా చెల్లించడం లేదని, దీంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్ర�
RS Praveen Kumar | రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సామాజిక కార్యకర్త గుండెపంగు రమేశ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు వి
జిల్లా కేంద్రంలోని గిరిజన విద్యార్థి వసతి గృహంలో ప్రవేశాల కోసం శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహం ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రునాయక్ సమక్ష�
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.