Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ తూగుదీప బెంగళూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణుక స్వామి హత్య కేసులో దర్శన్కు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్యుడు నారాయణ రావుపై డిజిటల్ అరెస్టు పేరుతో (Digital Arrest) సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. మీ మొబైల్ నంబర్తో చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నాయ
Engineering Seat Blocking Scam: ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపుల్లో.. స్కామ్ జరిగింది. సీట్లను బ్లాక్ చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేశారు. కర్నాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ ఉద్యోగులు కూడా నిందితుల్లో ఉన్నారు.
Ola Auto Driver | బెంగళూర్ సిటీలో ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్లాలనుకున్నారు. ఓలాలో రెండు ఆటోలను బుక్ చేశారు. ఏ ఆటో త్వరగా వస్తే అందులో వెళ్దాం అనుకున్నారు. అనుకున్నట్లు గానే బుక్ చేసిన రెండు ఆటోల్లో ఒకటి ముందు వచ్చ�
అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశాల్లో దర్శన్, పవిత్రగౌడను దంపతుల�
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో కీలక పరిణామం వెలుగుచూసింది. మొదట ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా హేమ (Hema)కి నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్యం కారణంగా హేమ మే 27న విచారణకు హాజరు కాలేదు.
DK Shivakumar: డీకే శివకుమార్పై క్రిమినల్ కేసు బుక్ చేయాలని బెంగుళూరుకు చెందిన స్పెషల్ కోర్టు స్థానిక పోలీసుల్ని ఆదేశించింది. బీజేపీ నేతలకు చెందిన నిరసన ఫోటోను మార్పింగ్ చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇ
Karnataka: మైన్స్ అండ్ జియాలజీ శాఖలో పనిచేస్తున్న మహిళా ఆఫీసర్ ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె వద్ద గతంలో డ్రైవర్గా చేసిన కిరణ్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఇటీవల ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచ
Cyber Fraud | బెంగళూరులో భారీ సైబర్ దోపిడి బయటపడింది. ఓ పెట్టుబడి పథకంపై లాభాల్ని ఆశచూపిన సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మందికి చెందిన రూ.854 కోట్లను దోచుకున్నారు.
cyber scam: 854 కోట్ల సైబర్ కుంభకోణాన్ని బెంగుళూరు పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆ సైబర్ గ్యాంగ్ వేలాది మంది బాధితుల్నిమోసం చేసింది.
పోలీసుల తీరుపై ఆ దంపతుల కుమారుడు మండిపడ్డాడు. జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
బెంగళూరు నగరంలో సూడో పోలీసుగా చెలామణి అవుతూ.. అనేక కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని జూబ్లీహిల్స్లో సినీ ఫక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కాల్పులు | బంగ్లాదేశ్కు చెందిన యువతిపై కర్ణాటకకు చెందిన కొంత మంది యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి