ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. శనివారం గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 38-35తో బెంగళూరు బుల్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పది ఎడిషన్ల ద్వారా క్రీడాభిమానులకు దగ్గరైన పీకేఎల్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు రాబోతున్నది.
ప్రొ కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్ ఐదో విజయం నమోదు చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో తలైవాస్ 45-28తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున నరేందర్ 14 పా�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన టైటాన్స్..మంగళవారం పాట్నా పైరెట్స్తో జరిగిన మ్యాచ్లో 30-21తేడాతో ఘన విజయం సాధించింది.
ఢిల్లీపై బెంగళూరు భారీ విజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ సీజన్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ కెప్టెన్ పవన్ షెరావత్ బుల్లా విజృంభించాడు. ఏకంగా 27 పాయింట్లు సాధించి బెంగళూరుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. బు
బెంగళూరు: నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న బెంగళూరు బుల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న బెంగళూరు 23 పాయింట్లతో ట�
బెంగళూరు: సారథుల సమరంలో బెంగళూరుదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 36-35తో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. బెంగళూరు �