సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు �
Nadendla Manohar | రైతుల మేలు కోసం నిర్మించాల్సిన రైతు భరోసా కేంద్రాలను ఏపీ ప్రభుత్వం దళారుల జేబులు నింపుతుందని జనసేన (Janasena ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల వారికి మేలు చేస్తున్న విధంగానే రేషన్ డీలర్లకు సముచిత గౌరవం ఇస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Errabelli | దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli ) అన్నారు.
అసలు ఆదాయమే లేదు, పన్ను మినహాయింపుల వల్ల ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారు? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. విదేశీ విద్యా నిధి పథకం కింద ఇప్పటివరకు ఆయా క్యాటగిరీల కింద మొత్తం 4,919 మంది విద్యార్థులకు రూ.885.95 కోట్�
పేదలకు ఉచితాలు వద్దని, అవి దేశ అభివృద్ధికి ప్రతిబంధకమంటూ వేదాలు వల్లించే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తమ కార్పొరేట్ స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ఆరాటపడుతున్నారు. అదానీ విషయంలో మోదీ, బీజేపీ నేతల ఆత్రుత
ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తు
మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దళితబంధు కింద లబ్ధిచేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సెంటు భూమి కూడా లేకపోవడంతో దళితబంధు పథకాన్ని మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిచ్చి లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో విశేష సేవలందిస్తున్న ఆర్టీసీ సరుకు రవాణాలోనూ వ�
సైకిల్ తొక్కుతూ.. బడికి పొదాం ! సైకిల్ తొక్కుతూ.. ఆఫీస్కు పొదాం..! సైకిల్ తొక్కుతూ.. కిరాణాస్టోర్కు వెళుదాం..! ఇలా ప్రతి పనికి సైకిల్ వినియోగించి.. కాలుష్యం నివారిద్దాం.. అనే నినాదాలు నగరంలో క్రమంగా వినిప�
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికి