HQ-9C Missiles: చైనాలో విక్టరీ డే పరేడ్ నిర్వహించారు. హెచ్క్యూ-9సీ మిస్సైల్ వ్యవస్థను ప్రదర్శించారు. ఇటీవల పాక్ ఆ ఆయుధాలను వాడింది. విక్టరీ డే పరేడ్కు పుతిన్ , కిమ్, ఇతర దేశాధినేతలు హాజరయ్యారు.
ఆరవ తరం టెలికమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పటంలో చైనా సైంటిస్టులు ముందడుగు వేశారు. ‘ఆల్ ఫ్రీక్వెన్సీ’లో పనిచేయగల ప్రపంచంలోనే మొట్టమొదటి 6జీ చిప్ను తయారుచేశారు.
రైలు ప్రయాణంలో విప్లవం దిశగా చైనా ముందడుగు వేసింది. గంటకు 600 కి.మీ. వేగంతో ప్రయాణించే రైలును ఆ దేశం అభివృద్ధి చేసింది. ఇది మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) రైలు. ఇది బీజింగ్ నుంచి 1,200 కి.మీ. దూరంలోని షాంఘైక�
పదిహేనేళ్ల బాలిక నీనీ కడుపులో నుంచి 2 కేజీల వెంట్రుకల ఉండను వైద్యులు తొలగించారు. ఆమె ఆరేళ్ల నుంచి తన జుట్టును తానే తింటుండటంతో ఇది ఏర్పడింది. విపరీతమైన బలహీనంగా, సన్నంగా ఉండటం, ఆరు నెలల నుంచి రుతుస్రావం ఆగ�
చైనాలోని బీజింగ్లో ప్రపంచంలో మొదటి రోబో మాల్ ప్రారంభమైంది. సాధారణ ప్రజానీకానికి ఇక్కడ రోబోలను విక్రయిస్తారు. ఇది మొట్టమొదటి 4ఎస్-ైస్టెల్ స్టోర్. 4ఎస్ అంటే, సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్, సర్వ�
చైనాలో తావో, కన్ఫ్యూషియస్, బుద్ధుడి ప్రభావాలు కనిపిస్తాయి. బుద్ధుడిని ఆరాధించడం ఎక్కువ. తన ఆరామాలు, పగోడాలు, ఆలయాలు, బౌద్ధ మ్యూజియంలు, శిల్పాలు, చిత్రాలు విరివిగా కనిపిస్తాయి. బుద్ధుడికి స్థానికులు, సంద�
Invitation | భారత్ - చైనా (India - China) దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ (Tianjin) నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర
China Floods: ఉత్తర చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీజింగ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఆ వర్షాల వల్ల 30 మంది మృతిచెందారని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్ట
తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
విమానంలో సూది గుచ్చుకోవడంతో తనకు నష్ట పరిహారం చెల్లించాలని ఓ చైనా పౌరుడు కోర్టులో కేసు వేశాడు. ఆ ఘటన వల్ల తాను తీవ్ర మనోవేదనకు లోనవుతున్నానని, తనను మానసికంగా కుంగదీసిన ఈ ఘటనకు ఎయిర్లైన్స్ బాధ్యత వహించ�
చైనాలోని ఓ జూ పులుల మూత్రంతో సొమ్ము చేసుకొంటోంది! వాటి మూత్రం కీళ్ల వాతం చికిత్సకు ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నది. దీనిపై వైద్యులు, నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
China | మరణించిన ఆత్మీయులతో మాట్లాడటం అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజ
చంద్రుడిని మానవులకు నివాసయోగ్యంగా మార్చే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. మానవ మనుగడకు కీలకమైన నీటి వనరులను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
చైనాలో ఓ కంపెనీ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఫలానా రాశిలో (ఇయర్ ఆఫ్ ద డాగ్) పుట్టిన దరఖాస్తుదారులను తీసుకోబోమని ఆ దేశంలోని ఓ రవాణా కంపెనీ ఉద్యోగ ప్రకటన జారీచేసింది. తక్కువ అర్హతలున
చైనాలో యువతీ, యువకులు వివాహ బంధంలో ప్రవేశించడానికి విముఖంగా ఉన్నారు. ఒకప్పుడు జనాభాను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పిల్లల్ని కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా యువత పట్టించుక