పెగడపల్లి మండలంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భక్త మార్కండేయ స్వామి ఆలయాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ ద�
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రామగుండం మండల (తూర్పు) క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరిఖని జీఎం కాలనీ క్రీడా మైదానంలో మండల విద్యాధికారి జింక మల్లేశం ముఖ్యతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం
పట్టణంలోని పురాతన ఏండ్ల చరిత్ర కలిగిన రెంజల్ బేస్ లోని హాజ్రత్ సయ్యద్ శా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలను ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా దర్గాకు వచ్చే రహదారిలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాల
హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన �
ఏజెన్సీలో ప్రతీయేటా ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో జూన్ మాసంలోని(ఆశాడ మాసం)లో నిర్వహించే వన దేవత ప్రత్యేక పూజలతోపాటు అకాడీ పండుగ ప్రత్యేకమైనవి పూజలు ప్రారంభమయ్యాయి.
Population, caste census | దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన రెండు దశల్లో జరుగనున్నది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తన కొత్త సినిమా ‘దసరా’ విజయంతో ఉత్సాహంలో ఉన్నారు హీరో నాని. తెలంగాణ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హీరోగా ఎదగాలనే నాని ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లింది. ఈ సినిమా సక్సెస్ సంబరాల నుంచి బయటకొచ్చి�
నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందే ఆదివారం ఉదయం కేరళలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ తీరంతో పాటు దానిని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం, లక్షద్వీప్లలో కూడా ప్రవేశించాయని ప�
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ‘రష్యా-1’ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాకి చెందిన యుద్ధ నౌక మాస్కువా నల్లసముద్రంలో మునిగిపోవడంతో మూడో ప్రపంచ యుద్�
న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్ర రద్దయ్యింది. ఈ ఏడాది జూన్ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా �
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాది నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు సందర్భంగా మొదటిరోజు మంగళవారం ఉదయం, సాయంత్రం స్వామివారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగాన