స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాడి పడేశారు. ఇది తమ వల్ల కాదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పన్నినవ్యూహాలేవీ పనిచేయకపోవడంతో దీనిన
స్థానిక సంస్థల ఎన్నికలపై అస్పష్టత నెలకొంది. కీలకమైన బీసీ కోటాపై రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు ఎన్నికలుంటాయా? ఉంటే ఎప్పుడు జరుగుతాయనే అయోమయం పెరుగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేశాం.. కేంద్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యం అనేది సామాజిక న్యాయ సాధన దిశలో ఒక కీలక అడుగు. కానీ, ఈ లక్ష్య సాధనలో రాజ్యాంగ,చట్టపరమైన విధానాలను కచ్చితంగా అనుసరించాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గంలో ల
‘రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్కు విశాల మద్దతు ఉన్నది.. అగ్రకులాల (ఓసీ) వారు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.. రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్యా, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ల అమలుకు కొందరు ఓసీ నా
Congress | బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్ల�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్ల�
తెలంగాణ బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వం రాజకీయ ప్రక్రియ రూపం సంతరించుకున్నది. అది మహత్తర ఉద్యమమై తెలంగాణ నేలపై విజృంభించబోతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా బీసీలలో పెల్లుబుకుతున్న నిరసనలు కార్యరూపంగా మారి �
మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.