తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్లు పెంచాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం బీసీ, విద్యార్థి సం ఘాల నేతృత్వంలో వేలాదిమంది విద్యార్థులు మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను ముట్టడి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నా రు. మూడు రాష్ర్టాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బ�
ప్రభుత్వం వెంటనే స్పందిం చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే 10వ తేదీన కలెక్టర్లు, ఎమ్మార్వో కార్యాలయాలను ము ట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించా
రాష్ట్రంలోని 16.57 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపా
రాష్ట్రంలో బకాయి ఉన్న 16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజులు చెల్లించకుంటే ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హె చ్చరించారు. బీఎన్ రెడ్డి నగర్లో బీసీ యు వజన సంఘం
రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే చెల్లించాల ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలోని అభినందన్ హోట�
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల్లో కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జేడీయూ, టీడీపీ, అప్నాదళ్, కాం�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తన మొండివైఖరిని వీడాలని మాజీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్ష�
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసినా పట్టించుకోరా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చలు జర�
రాష్ట్రంలో ప్రస్తుతమున్న 10 బీసీ కులాల ఫెడరేషన్లను కూడా కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్కు బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్�
తక్షణమే కులగణన షె డ్యూల్ విధివిధానాలను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంట�