పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీలోని శ్రీకాళహస్తి ఏర్పేడు ఎన్నికల ప్రచారంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై ప్రతిపక్ష పార్టీ నేతలు భౌతికదాడులకు పాల్పడడాన్ని ప్రజాసంఘాల నేతలు శుక్రవారం తీవ్రంగా ఖండించారు. కులన�
దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కులగణన చేపడితే సమాజ విభజన జరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాం�
R. Krishnaiah | కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ( R.Krishnaiah) డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లను కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశార�
మోదీ.. దమ్ముంటే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ‘బీసీ విధానం’పై తీర్మానం ఆమోదించండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జూలై 1: బీజేపీ ప్రభుత్వానికి దమ్ము, దైర్యముంటే హైదరాబాద్లో జరు�
కేంద్రం బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలి అఖిలపక్ష నాయకుల డిమాండ్ కాచిగూడ, జనవరి 29: కేంద్ర ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జనవరి 25: జనగణనలో కులగణన కోసం ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జా�
కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమం ఉధృతం చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి నరేంద్రమోదీ సర్కారుపై ఆర్ కృష్ణయ్య ధ్వజం కాచిగూడ, డిసెంబర్ 20: బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక ధోరణితో వ్యవహరి
చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంటు వద్ద బీసీ సంఘాల ఆధర్వంల�
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, నవంబర్ 20: రైతు ఉద్యమాల స్ఫూర్తితో త్వర లో బీసీల వాటాకోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శన
కాచిగూడ : బీసీల మనో భావాలను గ్రహించి సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీలో కులగణన తీర్మాణం చేసి కేంద్రానికి పంపించి తన నిజాయితిని నిరుపించుకున్నాడని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన�
హైదరాబాద్ : బీసీల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఆర్ కృష్ణయ్యపై కొందరు కుట్రపూరితంగా విష ప్రచారాలను చేస్తున్నారని, వాటిని తిప్పి కొడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు అన్నారు. నేషనల్ బీసీ వెల్ఫ
కేంద్ర సర్కారును కోరిన తెలంగాణ కేసీఆర్ తీర్మానం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చేపట్టనున్న 2020-21 జన గణనలో కులాలవారీగా బీసీ జనాభా లెక్కలను కూడా సేకరించాలని కేంద్ర ప�