కామారెడ్డి గడ్డ ఉద్యమాలకు కేంద్ర బిందువు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం ఊపిరి పోసింది. నాడు ఉద్యమ ప్రస్థానంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కామారెడ్డి నుంచే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్ట�
బడుగు, బలహీనవర్గాలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ సహా ఇతర హామీలను ప్రకటించిన హస్తం పార్టీ.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బడుగులను దగా చేసింది. తా
‘బీసీ రిజర్వేషన్ల విషయంలో దగా చేస్తే తడాఖా చూపిస్తాం.. పదేండ్ల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాలు 52% అని తేలితే, ఇప్పుడు 46% ఎలా అయితరు?.. 21 లక్షలు తగ్గించి చూపి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస
Caste Census | బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల వేళ వెనుకబడిన తరగతులకు హామీలు కురిపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో మాత్రం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కులగణనలో బీసీ కోటాను
తెలంగాణలోని బీసీలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది. ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ రాహుల్గాంధీ సమక్షంలోనే బీసీ డిక్లరేషన్ చేసింది. కానీ.. అన్ని హామీల మాదిరిగా�
MLC Kavitha | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే అడుగడుగునా అడ్డకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో బీసీ సంఘాలతో శుక్రవారం ఆమె సమా
KTR | ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాము కూడా కాంగ్రెస్ పరిపాలన వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. హనుమకొండ జిల
KTR | వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. �
బీసీ కులగణనకు చట్టపరమైన అడ్డంకులను తొలగించాలని శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బీసీ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న చర్యలను ఆయన తప�
బీసీల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఇంటింటా సర్వేకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని వర్గాల వివరాలు సేకరించాలని నిర్ణయించి, అందుకు �
2023, నవంబర్ 10 నాడు కామారెడ్డి పట్టణం వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆ పార్టీ గద్దెనెక్కేందుకు ఎంతో ఉపయోగపడింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా ప
BRS | స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కుల గణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల సమావ�
Telangana | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే కులగణన నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్�