బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే అడుగడుగునా అడ్డకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో బీసీ సంఘాలతో శుక్రవారం ఆమె సమా
KTR | ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాము కూడా కాంగ్రెస్ పరిపాలన వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. హనుమకొండ జిల
KTR | వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. �
బీసీ కులగణనకు చట్టపరమైన అడ్డంకులను తొలగించాలని శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బీసీ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న చర్యలను ఆయన తప�
బీసీల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఇంటింటా సర్వేకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని వర్గాల వివరాలు సేకరించాలని నిర్ణయించి, అందుకు �
2023, నవంబర్ 10 నాడు కామారెడ్డి పట్టణం వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆ పార్టీ గద్దెనెక్కేందుకు ఎంతో ఉపయోగపడింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా ప
BRS | స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కుల గణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల సమావ�
Telangana | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే కులగణన నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్�
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని 12 రోజుల పాటు హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చేసిన ఆమరణ నిరాహార దీక్షను గురువారం విరమించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
‘కాంగ్రెస్ అంటేనే మోసం.. దగా.. నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీది అదే చరిత్ర’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లను కొల్లగొట్టి అధికారంల�
కామారెడ్డి సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను సర్కారు తక్షణమే అమలు చేసి, బీసీ కులగణన చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ నేతృత్వంలో బీసీ నేతలు ఆమరణ
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాడుదామని పలువురు బీసీ నేతలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను కచ్చితంగా అమలు చేయాలని వారం�
‘కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్కు బ్రేకులు పడనున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 శాతానికి పెంచుతామన్న హామీకి మంగళం పాడబోతున్నదా?
రాష్ట్రంలో వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని టీఎస్జేఏసీ వ్యవస్థాపకుడు మన అశోక్యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామ