సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి పెద్ద బస్టాండ్ చౌరస్తా వద్ద శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్న రమేష్ ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ మహాసభ గోడ పోస్టను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి రూ.6వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ స�
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ రూపొందించిన నివేదికను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి అందజేశారు. సచిలవాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార
చట్టసభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి దగా చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు అన్యాయం చేసే కు�
రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని రాష్ట్ర ప్రణాళిక శాఖ సర్వే లెక్కతేల్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కు
బీఆర్ఎస్కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాండూరులో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పినట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు.
కులవృత్తులను కాపాడుకునేందుకే బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయా న్ని, బ్యాంకుల షూరిటీ, గ్యారంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఆందిస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి త
Minister Gangula | ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక సమానత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్�
బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నదని, త్వరలోనే కేంద్రంపై మిలిటెంట్ ఉద్యమాన్ని చేపడుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్�
తెలంగాణ ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రారంభించిన మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలన్నింటినీ కళాశా�
బహుజన వర్గాలకు చెందిన 43 ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం విప్లవాత్మక చర్య అని కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు
బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్త