2014 నుంచి 2026 మధ్య జరిగిన నియామకాలు, డైరెక్టర్లుగా పనిచేసిన వారి సామాజికవర్గం సహా వివరాలన్నీ 15రోజుల్లోగా అందించాలని విద్యుత్తు సంస్థను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంప�
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలోని జాతరలో జరిగిన ఘటనలో చిన్నారి మృతి చెందడంపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రెండు నెలల చిన్నారి చనిపోయి అంత్యక్రియలు నిర్వ
రాష్ట్ర బీసీ జాబితాలో ఉండి, ఓబీసీ జాబితాలో లేని 40కులాలను వెంటనే ఆ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్రకుమా�
2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలనే అంశంపై, పలు కులాల పేర్ల మార్పుపై అభ్యంతరాలను 31లోగా సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యా�
పాతబస్తీలోని పలు ఇండ్లలో సర్వే సక్రమంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. దూద్బౌలి, ఉమ్డాబజార్, ఉస్మాన్బాగ్ తదితర కాలనీల్లో దాదాపు 200 ఇండ్లను తాము పరిశీలించామని, వాటిలో దాదాపు 60 నుంచి
కులగణ సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తున్నదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు.
ఆరెకటిక కులం పేరును మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఆరెకటిక సంఘం ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి ఆ బృందం వినతిపత్రం అందజేసి�
ఇంటింటి సర్వేలో పాల్గొని వివరాలను నమోదు చేసుకునేందుకు నగరంలోని కాలనీవాసులు వెనకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వివరాలు నమోదు చేసుకోని వారు ఇప్పటికైనా
తమ కులం పేర్లను మార్చాలని కోరుతూ పలు కులాల నేతలు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను దొమ్మర, వంశరాజ్, తమ్మలి తదితర కులాల
గ్రామాభివృద్ధి కమిటీల పేరిట బీసీలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బీసీ వర్గాలను స�
బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బీసీ కమిషన్ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలు, కమిషన్ కార్యాలయంలో చేపట్టిన బహిరంగ విచారణ మంగళవారం ముగిసినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు.