మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
దేశంలో నేటికీ బీసీల భవితవ్యం కోసం జరగాల్సినంత కృషి జరగలేదు. రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశాయి తప్ప, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి అంటే ఎన్నికల ముందు
బీసీ కులగణనతో బీసీ కులాలు, ఉప కులాలన్నింటికీ పథకాల్లో న్యాయం దక్కుతుందని రాజ్యసభసభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆకాంక్షించారు. ఆయన మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కల�
బీసీ కులగణన అంశంపై తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ తీర్మానం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. ఈ విషయమై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చే�
BRS Plenary | బీసీ వర్గాల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘దేశంలో గుణా�
భారతదేశంలో కులాల ప్రస్తావన నేటిది కాదు. దాని వేర్లు బలంగా నాటుకుపోయిన సమాజం మనది. దేశంలో రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.
బీసీ కుల గణనపై కాంగ్రెస్ వైఖరిని రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో ప్రకటించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద�
హిమాయత్నగర్ : దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రాన్ని అంద
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ బీసీ కుల గణన అంశానికి ఉన్న ప్రాధాన్యతను గ్రహించి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం పట్ల టీఆర్ఎస్ సీనియర్ నేత ఎల్ రమణ హర్షం వ్యక్తం చేశారు.