తమిళనాడు తరహాలో తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తేసి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, విద
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్లో ద�
‘బీసీ బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుంది.. తమతో కలిసొచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. ఐక్య ఉద్యమాలకు కలిసిరావాలి’ అని తెలంగాణ �
బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని, అందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని బీ
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కారు చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు.
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లులను తూతూ మంత్రంగా ఆమోదించి, రాష్ట్రంలో అమలుపరచకుండా ఢిల్లీకి పంపి చేతులు దులుపుకున్నది. ‘తాంబూలం ఇచ్చాం, తన్నుకు చావండి’ అన్న చందంగా బీసీ సంఘాల మధ్య త�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం కేసీఆర్ పాలనలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, హుండీ ఆదాయం పెరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందడంతో శనివార
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో వేర్వేరు బిల్లులు పెట్టడం తెలంగాణ జాగృతి విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంతిమ లక్ష్యం చేరేవరకు విశ్
‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నది.. అన్నింటిని పింక్బుక్లో రాస్తున్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింతా తిరిగి చెల్�
బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొంటే కుదరదని, ఒకటి కాదు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా కార�
కేంద్ర ప్రభుత్వం 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణన కూడా చేయాలని, పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ క�
పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలోని అభినందన్ హోట�