నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల జాబితాను ఆర్జీయూకేటీలో వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. మహబూబ్నగర్, బాసర కలిపి మొత్తం సీట్లకు 1,690 మందిని ఎంపిక చేసి జాబితాను ప్రకటిం
చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిందని ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ తెలిపారు.
తమను అన్యాయంగా ఫెయిల్ చేశారంటూ శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (సీవోఈ) ఆఫీసు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. మూల్యాంకనంలో కోడింగ్, డీకోడింగ్ వల్ల తమకు �
గతంలో బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో అప్పట్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి ట్రిపుల్ ఐటీలోకి వెళ్లేందుకు అప్పట్లో ఓ రైతు సాయపడ్డాడు.
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి
పేద, మధ్య తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్�
స్వాతిప్రియ ఆత్మహత్యను నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం కార్యకర్తలు మంగళవారం సాయంత్రం ట్రిపుల్ ఐటీ వద్ద ధర్నా నిర్వహించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు శాంతియుతంగా వచ్చిన సంఘం కార్యకర్త
ఫీజు బకాయి ఉన్నదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యంపై పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ హైకోర్టు మెట్లెక్కగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిషరించడంలో సీఎం విఫలం అయ్యారని దుయ్యబట్ట
తమ బాధలను అర్థం చేసుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీకి పలువురు గెస్ట్ ఫ్యాకల్టీలు లేఖ రాశారు.
బాసర ట్రిపుల్ ఐటీలో డోవూరుకు చెందిన విద్యార్థిని మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనూ రు మండల పరిధిలోని డోవూర్ గ్రామానికి చెందిన తెనుగు నర్సిం�
బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు రూ.15 లక్షల వేతనంతో ఉద్యోగాలు సాధించినట్టు వీసీ వెంకటరమణ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ల�