ఆర్జీయూకేటీ బాసరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూడో రోజు ఆదివారం 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 66 మంది గైర్హాజరవగా, 338 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అవార్డుల ఖిల్లాగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా మరో ఘనత సాధించింది. సోమవారం విడుదలైన బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లను సాధించి జిల్లా సత్తా చాటింది. మొత్తం 1404 సీట్లకు రాష్ట్రంలోనే
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (బాసర ట్రిపుల్ ఐటీ)లో టీ, వీ హబ్ స్ఫూర్తిగా గ్రీన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ చెప్పారు.