Lok Sabha | ఈ ఎన్నికల్లో ఓ ఇద్దరు అభ్యర్థులు జైల్లో ఉండే గెలుపొందారు. ఆ ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులే. ఒకరు బారాముల్లా నియోజకవర్గం నుంచి, మరొకరు పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి విజయం సాధి�
Abdul Rashid: బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు ఓ ఇంజినీర్ షాక్ ఇచ్చారు. స్వతంత్య్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1,59,734 ఓట్ల తేడాతో ఒమర్ �
Omar Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు.
Baramulla | జమ్మూకశ్మీర్లోని బారాముల్లా (Baramulla) జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి (Army Foils Infiltration Attempt).
Suhaib Yaseen : క్రికెటర్గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన అతడి పేరు సుహైబ్...
Baramulla | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్ �
జమ్ముకశ్మీర్లో మరో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం పోలీసు హెడ్కానిస్టేబుల్ గులాం మహమ్మద్ దార్పై ఆయన ఇంటి వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు.
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలో భద్రతా దళాలు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను గురువారం అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి ఆయుధాలతో పాటు మందుగుండును సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ (Kunzer) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మే
LeT terrorists Arrested | జమ్మూకశ్మీర్లోని బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం టెర్రర్ మాడ్యూల్ను ఛేదించారు. భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను �
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.