Poison gas leak | బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకై 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Tragedy | ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రామాపురం బీచ్(Ramapuram Beach) లో నలుగురు యువకులు స్నానానికి సముద్రంలో దిగగా అలల ఉద్ధృతికి వారంతా కొట్టుకుపోయారు.
Tragedy | ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Road accident | బాపట్ల జిల్లాలో(Bapatla district) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident)చోటు చేసుకుంది. కారు, లారీ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Boat Overturn | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల (Bapatla) జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు.
ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెంద�