Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేశ్కు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు పంపించారు.
అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
Kona Venkat | టాలీవుడ్ సినీ రచయత నిర్మాత కోన వెంకట్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశారనే ఆరోపణలపై బాపట్ల జిల్లా కార్లపాలెం పోలీసులు కోన వెంకట్పై కేసు నమోదు చేశారు. గణపరానికి చె
బాపట్ల-సుండూరు రైల్వేస్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు, మూడో రైల్వే లైను నిర్మా ణ పనులను పూర్తి చేసి ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పా రు.
YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిజ్గాం తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల
Michaung Cyclone | ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్జాం తుఫాన్ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్
మిగ్జాం తీవ్రతుఫాను (Cyclone Michaung) ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నదని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీవ్ర తుఫానులో కొంతభాగం సముద్రంలో ఉందని, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెల�
ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో (Bapatla)ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద గుంటూరు-కర్నూలు రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి లారీ ఢీకొట్టింది