Indian Student | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ ఆంధ్రా యువతి టెక్సాస్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆమె.. నిద్రలోనే కన్నుమూసింది.
Bus Accident | పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న భారీ వాటర్ పైప్లైన్ను
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
Road Accident | ఏపీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడులో చీరాల వైపు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్క�
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. పర్యావరణం అనుకూలంగా లేఖపోవడంతో ఆఖరి నిమిషంలో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
AP News | ఏపీలో అరుదైన శ్వేతనాగు కనిపించింది. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఓ ఇంటి ఆవరణలోని తులసి మొక్కపై ఈ శ్వేతనాగు దర్శనమిచ్చింది. ఈ విషయం తెలియగానే ఆ గ్రామ మహిళలంతా ఆ ఇంటికి చేరుకుని ఆ పాముకు పాలను �
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉండవల్లిలో జరిగిన మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ఇదే కేసులో సోమవారంతో ఆయన రిమాండ్ ముగి
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం స
Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్తో పాటు శ్రీనివాసరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలి�
Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి కోర్టు షాకిచ్చింది. ఆయన రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు సురేశ్ రిమాండ్ను పొడిగిస్తూ మంగళగిరి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన్ను.. రెండు రోజుల పాటు విచారించేందుకు అన