సాగులో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు రుణాల మంజూరు, రుణ పరిమితి విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1.47 లక్షల మంది పట్టా పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన
ఖమ్మం జిల్లాలో (Khammam) డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస
Telangana | బ్యాంకు అధికారుల వేధింపులకు రైతన్న బలయ్యాడు. వాళ్ల వేధింపులు తాళలేక బ్యాంకు ముందుకొచ్చి పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఆమోదించడం లేదు. ఇలాగయితే ప్రాజెక్టు పనులను ఇక చేయలేం అంటూ ఇరిగేషన్శాఖలోని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు.
రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
బ్యాంకు రుణం కట్టలేదని రైతు భూమిని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్లో చోటుచేసుకుంది.
జాబ్ వచ్చింది.. నెలకో ఐదంకెల జీతం వస్తుంది.. కొంత ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం.. హమ్మయ్య ఇక సెటిల్ అయినట్టే.. అని ఊపిరి పీల్చుకునే లోపే ఓ ప్రశ్న ఎదురవుతుంది. ‘ఏంటి.. ఇల్లు ఎప్పుడు కొంటున్నారు?’ అని. అది వినగాన�
తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
బ్యాంకు లోన్ ఇప్పిస్తానంటూ మూడు నెలల ఈఎంఐ డబ్బులను వే యించుకొని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఎస్సై కథ నం మేరకు.. జడ్చర్ల మండలం మాచారం గ్రామానికి చెందిన రాజు ప్రైవ
BJP MLA Ramesh Jarkiholi | సుమారు రూ.439 కోట్ల బ్యాంకు రుణం ఎగవేసినట్లు బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఆయనతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
RBI | ఒక్క ఈఎంఐ మిస్సయితే చాలు..పెనాల్టీ పేరుతో భారీ చార్జీలను బ్యాంక్లు బాదేస్తుంటాయ్. పెనాల్టీ అనేది రుణగ్రస్తుల్లో చెల్లింపు క్రమశిక్షణ కోసం విధించే అపరాధ రుసుములా ఉండాలి తప్ప, వడ్డీ మీద వడ్డీ గుంజేస్
Nirmala Sitharaman | 2022, మార్చితో ముగిసిన గత ఐదేండ్లలో రైటాఫ్ చేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 శాతం మాత్రమే రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.