కంచె చేను మేసినా చందంగా బ్యాంక్లో పనిచేసే ఉద్యోగే ఖాతాదారుల అకౌంట్స్ నుంచి అనుమతి లేకుండా పొదుపు చేసిన డబ్బులను కాజేసినా ఘటన అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎస్బీఐలో ఆలస్యంగా చోటుచేసుకున్నది.
నకిలీ బంగారం పెట్టి బ్యాంకును మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చలమందరాజు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్
Road accident | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను కారు లారీ ఢీకొన్న ఘటన(Road acciden)లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి(Kompalli)లో చోటు చేసుకుంది.
Bank Employee Suicide : ముంబైలో 28 ఏండ్ల యువకుడు అనూమానాస్పద రీతిలో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. మృతుడిని సెంట్రల్ ముంబైలోని పరేల్ నివాసి ఆకాశ్ సింగ్(Akash Singh)గా గుర్తించారు. అసలేం జరిగిందంటే..? ముంబైలోని ఒక ప్రైవేట్
Bank employee taken hostage | అప్పు తీర్చాలని కోరిన బ్యాంకు సిబ్బందిని రుణ ఎగవేతదారుడు, అతడి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు నిర్బంధించారు. (Bank employee taken hostage) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘటనక�
ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎర్రగడ్డ ప్రేంనగర్కు చెందిన కాడి ఆనంద్ కుమార్(32) ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి. బుధవారం రాత్ర�
బెంగళూరు: దొంగగా భావించిన సెక్యూరిటీ గార్డులు ఒక బ్యాంకు ఉద్యోగిని కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఒడిశాకు చెందిన 27 ఏళ్ల అభినాష్ పత�
Warangal | వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
భోపాల్: పాస్బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్ ఉద్యోగిని రైతులు కొట్టారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఈ ఘటన జరిగింది. పాస్బుక్ల జారీ కోసం బ్యాంక్ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని రైతులు ఆరోపి�