నగదు అవసరం ఉన్నప్పుడల్లా కనిపించిన ఏటీఎంల్లోకి వెళ్లి కార్డులను ఎడాపెడా వాడేస్తున్నారా?.. అయితే ఇక మీదట జాగ్రత్తగా ఉండకపోతే మరింతగా నష్టపోవాల్సి వస్తుంది.
SI Mahender | బ్యాంకు , ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుంటే జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్సై మహేందర్ అన్నారు.
బ్యాంకు ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిజినల్ జనరల్ మేనేజర్ ఘన్శ్యామ్ సోలంకి అన్నారు. వరంగల్లోని ఐఎంఏ భవనంలో గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ �
హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు వివిధ రాష్ర్టాల్లో గాలించి..పలువురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు అందించే కమీషన్ ఏజెంట్లు, మరికొందరు నేరుగా నేరానికి ప�
బ్యాంకు ఖాతాదారులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గం అనుసరిస్తున్నారు. ఎస్ఎంఎస్ ఫిషింగ్(స్మిషింగ్) ద్వారా ప్రలోభపెట్టే ఎస్ఎంఎస్లను పంపించి, ముఖ్యమైన సమాచారాన్ని చెప్పాలని లేదా స�
బ్యాంకు ఖాతాదారుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ఏటీఎంల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 24 గంటలపాటు డబ్బులు విత్డ్రాచేసుకోవడంతోపాటు జమచేసే వీలుకూడా ఉండడంతో వీటికి ఆదరణ పెరిగింది. చిన్నమొత్తాల ట
మదుపరులకోసం సరికొత్త త్రీ-ఇన్-వన్ ఖాతా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పటికప్పుడు ఖాతాదారుల కోసం కొత్త విధానాలను, సౌకర్యాలను తెస్తూ ఉంటుంది. తాజాగా మదుపరుల కో�