బంజారాహిల్స్లో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో రూ.3.35 కోట్ల హవాలా సొమ్మును పట్టుబడింది. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పబ్ నిర్వాహకుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తున్న ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహి ల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోం గార్డు శ్రీహరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్�
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటు చేసిన టీ - వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ను మంగళవారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు.
నలభై ఏండ్లు దాటిన వారందరూ ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని శాంతా బయోటిక్స్ చైర్మన్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి సూచించారు. శుక్రవారం వరల్డ్ హార్ట్డే సందర్భంగా బంజారాహిల్స్ కేర్ అవుట్
Hyderabad | తలనొప్పిగా ఉంది.. అర్జెంట్గా ట్యాబ్లెట్ ఇవ్వాలంటూ వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి మెడికల్ షాపు క్యాష్ కౌంటర్ లోనుంచి రూ.50 వేలు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసు
Hyderabad | మొదటి భార్య సాక్షిగా.. ఓ యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు భర్తతోపాటు మొదటి భార్యపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.450 కోట్ల వ్యయంతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జిని త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు.
Hyderabad | స్వలింగ సంపర్కులకు సంబంధించిన గే యాప్ ద్వారా పరిచయం చేసుకొని.. గదికి రప్పించుకొని దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ ప్రాంత�
ఖైరతాబాద్ నియోజకవవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం మొత్తం కొనసాగింది.
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.