Hyderabad | స్వలింగ సంపర్కులకు సంబంధించిన గే యాప్ ద్వారా పరిచయం చేసుకొని.. గదికి రప్పించుకొని దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ ప్రాంత�
ఖైరతాబాద్ నియోజకవవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం మొత్తం కొనసాగింది.
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
Hyderabad: రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ఓ కారు.. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గురువారం రాత్రి జరి�
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివ�
బంజారాహిల్స్ రోడ్ నం 12లోని జగన్నాథఆలయం వద్దమంగళవారం జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఉత్సవ మూర్తులను అర్చకులు రథం మీదకు చేర్�
రాష్ట్ర అవతరణకు ముందు సంపన్న వర్గాలు ఉండే ‘బంజారా’హిల్స్ పేరుకు మాత్రమే చెప్పుకునేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తలపించేలా, వారి అస్తిత్వాన్ని గుర్తించేలా బం�
చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లి
హరీశ్రావు పనిమంతుడు అని, ఆయనకు తాను ఓ పెద్ద అభిమానిని అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, ఇందుకు సిద్దిపేట నియోజకవర్గ డెవలప్మెంటే నిద�
హైదరాబాద్లోని బంజారాహిల్స్ (Banjara hills) పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు (Hit and Run Case) నమోదయింది. టోలిచౌకిలోని (Tolichowki) పారామౌంట్ కాలనీలో (Paramount colony) సూడాన్ (Sudan) దేశస్థులు తమ కారుతో ఓ బాలుడిని ఢీకొట్టారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మించిన యూఏఈ దౌత్య కార్యాలయం జూన్ 14న ప్రారంభం కానున్నది. దీనిని యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సయేఖ్ ప్రారంభిస్తారని కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్�
బంజారాహిల్స్లోని కేర్ దవాఖాన వైద్యులు 20 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఓ వ్యక్తికి అత్యంత క్లిష్టమైన హార్ట్ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. గుండెలో రక్తప్రసరణకు అడ్డంకులు కల్పిస్తున్న ప్