సినీతారలు, సెలబ్రిటీలు తన వ్యాపారంలో భాగస్వాములు అంటూ నమ్మించి పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సస్టెయిన్ కార్ట్, తృతీయ జువెలర్స్ సంస్థల వ్యవస్థాపకుడు కాంతిదత్ తొనంగి, అతడి తల్లి శ్రీదేవి తొ
టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై నిరుద్యోగల పక్షాన గళం విప్పిన ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై, ఆయన ప్రెస్మీట్ నిర్వహించిన నెల రోజుల తర్వాత అట్రాసిటీ కేసు నమోదుచేయడం అనుమానాలకు తావి
యూరోప్ టూర్ తీసుకెళ్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ట్రావెల్స్ సంస్థ డైరెక్టర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.., కాప్రాలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విష్ణువ�
జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపాటు అ�
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు 20రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లారు.
‘మీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ..’ మహిళకు ఫోన్ చేసి ఆమె అకౌంట్లోనుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా�
నగరాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించడం, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో మేయర్ అండగా నిలబడాలి.. కానీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లోనే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అంత
పూజలు చేయిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు క్షుద్రపూజల పేరుతో బెదిరిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న షాపుల అద్దాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరికొన్ని దాడులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సుమారు 6 స్టోర్లకు సంబంధించిన అద�
రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్గా పనిచేస్తున్�
ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన విచారణాధికారులు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును గురువారం రాత్రి అరెస్టు చేశారు.