ఢాకా: బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక ఆఖరి పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పోరులో మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేయగా.
బెంగుళూరు : కర్నాటక రాజధాని బెంగుళూరులో అత్యంత దారుణమైన అత్యాచార ఘటన చోటుచేసుకున్నది. ఓ మహిళను వేధించిన గ్యాంగ్.. ఆ తర్వాత సామూహిక రేప్కు పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ �
ఢాకా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొన్నది. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.రెండో వన్డేలో ఆతిథ్య బ�
ఢాకా: బ్యాట్స్మెన్ సమిష్టికృషికి బౌలర్ల సహకారం తోడవడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసిం�
ఐపీఎల్లో పాల్గొన్న ఫాఫ్ డుప్లెసిస్ సహా 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గురువారం విమానంలో స్వదేశానికి బయలుదేరారు. బంగ్లాదేశ్ ప్లేయర్లు షకీబల్ హసన్, ముస్త్తఫిజుర్ ఢాకాలో అడుగుపెట్టారు. మరోవైపు వార�
క్యాండీ: అరంగేట్ర మ్యాచ్లోనే ప్రవీణ్ జయవిక్రమ (6/92, 5/86) దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ ధాటికి సోమవారం బంగ�
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి | రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది.
క్యాండీ: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. ప్రవీణ్ జయవిక్రమ ఆరు వికెట్లతో అల్లాడించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (92) టాప్ స్కోరర్.
క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) అజేయ ద్విశతకంతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 512/3తో నిలిచింది. కరుణరత్నెతో పాటు ధనంజయ డిసిల్వ�
క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (85 నాటౌట్) నిలువడంతో తొలి టెస్టులో బంగ్లాదేశ్కు శ్రీలంక దీటైన సమాధానమిస్తున్నది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి లంక 3 వికెట్లకు 229 పరుగులు చేసి, బంగ్లా స్కోరుకు 312 పరుగుల
పల్లెకెలె: శ్రీలంకతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కో రు దిశగా సాగుతున్నది. బుధవారం ఆట ముగిసే సమ యానికి బంగ్లాదేశ్ మొదటి ఇ న్నింగ్స్లో 2 వికెట్లకు 302 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (126 బ్యాటిం గ్) �
ఢాకా : ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నారావణే బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా నారావాణే శనివారం ఢాకాలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో సమావేశమయ
బంగ్లాదేశ్లో 27 మంది మృతిఢాకా, ఏప్రిల్ 5: ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ.. సరుకు రవాణా నౌకను ఢీకొని నీటిలో మునిగిన ఘటనలో కనీసం 27 మంది మరణించారు. బంగ్లాదేశ్లో నారాయణ్గంజ్ జిల్లాలోని శీతలఖ్య నదిలో ఆదివారం �