బంగ్లాదేశ్లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని �
Ferry Accident | బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునగడంతో 23 మంది దుర్మరణం చెందారు. ఇంకా డజన్లకొద్దీ జనం గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�
Mushfiqur Rahim | క్రికెట్లో అత్యంత ఆధరణ కలిగిన టీ 20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ముస్ఫికర్ రహీమ్ ప్రకటించాడు. అయితే జంటిల్మెన్ గేమ్లోని మిగిలిన ఫార్మాట్లలో
దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫిఫ్ (39), మెహిదీ హసన్ (38) రాణించారు. లంక బౌలర్లలో
షార్జా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్.. ఆసియా కప్లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకుని సూపర్-4కు అర్హత సాధించింది. తొలి పోరులో శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గాన్.. మంగళవారం బంగ్లాదేశ్తో జ
ఢాకా: స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను ఆసియాకప్, టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ కెప్టెన్గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం నిర్ణయం తీసుకుంది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియాకప్.. అక్టోబర�
తదనుగుణంగా టికెట్ రేట్లను పెంచిన ఆర్టీసీ భగ్గుమన్న ప్రజలు, విద్యార్థులు.. నిరసనలు సాయం కోసం ఐఎంఫ్ గడపతొక్కిన సర్కారు ఢాకా, ఆగస్టు 8: శ్రీలంక, పాకిస్థాన్ మాదిరిగానే పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా తీవ్ర ఆర
గ్రీస్లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం ఫ్లైట్లో 12 టన్నుల పేలుడు సామగ్రి ఏథెన్స్, జూలై 17: గ్రీస్ ఉత్తర ప్రాంతంలోని కవలా నగర సమీపంలో ఉక్రెయిన్ విమాన సంస్థ మెరిడియన్ నిర్వహించే ఓ ఆంటోనోవ్ కార్గో విమా�
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇప్పటికే అక్కడ నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగిస్తున్నారు. జనాగ్రహం చూసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం వేకువ జామున లంకను వీ�
ఢాకా: పద్మా నది(గంగా నది)పై నిర్మించిన పద్మా బ్రిడ్జ్ను ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ పొడువు 6.15 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఢాకా, మోంగ్లా సీపోర్ట్ మధ్య దూర�