మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఆందోళనకర ఘటన వెలుగు చూసింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఛేజింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47వ ఓవర్లో.. ఆ జట్టు 19 బంతుల్లో 13 పరుగులు చ�
ISKCON temple | బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్పై (ISKCON temple) దుండగులు దాడిచేసి కూల్చివేశారు. ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికి పైగా వ్యక్తులు గురువారం దాడి చ�
మహిళల ప్రపంచకప్లో అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచకప్లలో ఒక్క విజయం కూడా నమోదు చేయని బంగ్లాదేశ్ మహిళల జట్టు.. ఈ సారి పాకిస్తాన్పై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిగర్ సుల్తా�
న్యూఢిల్లీ : ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించి పోట్రోకాల్పై భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ చర్చించాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రజల రాకపోకలను ప్రోత్సహించేందుకు మోటారు వాహన ఒప్ప�
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారిలో షేక్ ముజీబుర్ రహ్మాన్ ఒకరు. 1971 లో సరిగ్గా ఇదే రోజున ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చారిత్రాత్మక �
Raima Islam Shimu | బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ నటి రైమా ఇస్లాం షిము హత్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ఆమె.. ఒక గోనె సంచిలో మృతదేహంగా కనిపించడం కలకలం సృష్టిస్తోంది. వివ�
మౌంట్ మౌంగనుయి: బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నది. టెస్టు క్రికెట్లో వరల్డ్ చాంపియన్ న్యూజిలాండ్కు షాక్ ఇచ్చింది. మౌంట్ మంగనుయిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 8 వికెట్ల తే�
న్యూజిలాండ్తో తొలి టెస్టు మౌంట్ మాంగనీ: మీడియం పేసర్ ఇబాదత్ హుసేన్ (4/39) రాణించడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. విదేశీ గడ్డపై చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన
న్యూజిలాండ్తో తొలి టెస్టు మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ దీటుగా సమాధానమిస్తున్నది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్ల
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 258/5బంగ్లాదేశ్తో మొదటి టెస్టు మౌంట్మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ బ్యాటర్ కాన్వే (122; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో న్�
లాంచీలో మంటలు చెలరేగటంతో ప్రమాదం ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల లాంచీ (భారీ పడవ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 41 మంది మరణించారు. 150 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శుక్రవారం సుగం
Bangladesh | బంగ్లాదేశ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని జకాకతికి సమీపంలోని ఓ నదిలో వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవ�
ఢాకా: పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మళ్లీ పునర్ నిర్మించారు. ఇవాళ ఆలయాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మళ్లీ ప్రారంభిం�