బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ పార్టీ ఫిరాయించలేదంటూ బుకాయిస్తున్నారని బీఆర్ఎస్ తరపు న్యాయవాది, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్కుమార్ పేర్కొన్నార�
Disqualification hearing | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగింది. మొత్తం పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో బుధవారం నలుగురు స్పీకర్ ఎదుట హాజరయ్యారు.
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అక్టోబర్ 31వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆద
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. బీఆర్ఎస్ వారు ఇచ్చిన బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచా’ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడపై ‘వేటు’ కత్తి వేలాడుతున్నదా? ఉప ఎన్నికలు తప్పవనే భయం వారిలో వెంటాడుతున్నదా? అందుకే న్యా యానికి చిక్కకూడదని ‘అన్యాయ’దారులు తొక్కుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవ
పార్టీ మారి తప్పు చేశామా?’- ఇదీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో మొదలైన అంతర్మథనం. ‘నిన్నమొన్నటిదాకా ఏం కాదులే అనుకున్నాం. కానీ, హైకోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి
“నా పై నమ్మకం ఉంచి గద్వాల నియోజకవర్గ ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా ఆదరించారు. ఇది ప్రజా విజయం” అని గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పా�
గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సరితపై 7వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఎంతో ఉత్కంఠ నెల�
Congress | ‘తోలు తీస్తా.. పాతాళంలోకి తొక్కేస్తా.. నాతో పెట్టుకుంటే ఖబడ్దార్.. వారం రోజుల్లో మూటాముళ్లే సర్దుకొని పోవాల్సిందే’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత, ఆమె భర్త తిరుపతయ్య బీఆర్ఎస్ గద్వాల అభ్యర్థి బండ్ల �
CM KCR | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో నేను ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి తీసుకున్నారు. మళ్
Supreme Court | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కృష్ణమోహన్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయి
‘ఉద్యమ సమయంలో నడిగడ్డ దుస్థితిని చూసి కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నాం. ఎంతో బాధపడ్డాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాడు గంజి కేంద్రాలు ఉండేవి. ఆర్డీఎస్ కాల్వల్లో నీళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఉండే పరి�