cm kcr Fires on bjp leader bandi sanjay | వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా
జడ్పీ చైర్మన్ బండా | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనతో పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. నార్కట్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో బండి సంజయ్ �
Telangana | తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కా�
Nallagonda police registered a case against Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు
రూటు మార్చిన ‘బండి’ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున�
రైతు భక్షణ యాత్ర | ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి �
బండికి నిరసన సెగ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరిసన సెగలు తగులుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండిని అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడ
Nallagonda | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి
Bandi Sanjay | నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanjay) నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి
Mothkupally Narsimhulu | దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ (BJP) నేతలకు లేదని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Mothkupally Narsimhulu) అన్నారు. దళితబంధు (Dalitha bandhu) అమలైతే దళితులంతా కేసీఆర్
CM KCR | ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి కావలసిన అనేక ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయని, కానీ మనం ఏమీ నేర్చుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
CM KCR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా ఫామ్ హౌజ్ వద్ద అడుగుపెడితే ఆరు ముక్కలు అయితవ్. అది గెస్ట్ హౌజ్ కాదు..