పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అ
అది కరీంనగర్.. గురువారం, మధ్యాహ్న సమయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం.. తన యాత్రను ప్రభుత్వం ఆపినందుకు నిరసనగా అంటూ సంజయ్ అక్కడ ఉదయం 11 నుంచి 1 వరకు రెండు గంటల దీక్ష చేపట్టారు. ఆయన పక్కన ఇటీవల�
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నడుస్తున్నది. వరంగల్ ఉమ్మడ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినది అర్థం పర్థం లేని యాత్ర అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పులు మోసే బీజేపీ నాయకులు తమను విమర్శించడం సరికాదన్నారు. మీ బతుకేందో తమకు ఇప్పుడు అర్థమైందన్నారు. హోం �
Minister KTR | ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మునుగోడు సభను అడ్డుకొంటాం ఆ పార్టీ నిర్వాకం వల్లే బలిదానాలు నాయకత్వం క్షమాపణ చెప్పాలి తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల ఐక్యవేదికల నేతలు రాజగోపాల్రెడ్డికి లేఖ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడ�
సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు ఛీకొడతారు బండి సంజయ్కి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మతిభ్రమించిందని, అందుకే ఇష్ట�