బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువవుతున్నది. పట్టుమని 200 మంది కూడా పాదయాత్రలో లేకపోవడంతో కమలం నేతలే విస్మయానికి గురయ్యారు.
Ministe KTR | నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్ల�
హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. ఇందుకు రాష్ట్రం లో పలు ఎంఎన్సీలు పెట్టుబడులు పెట్టడమే
సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బండి సంజయ్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల�
కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమ
బండి మూర్ఖుడు: మంత్రి ఎర్రబెల్లి యూపీకి ఇచ్చిన నిధుల్లో రాష్ర్టానికి 25 శాతమైనా ఇచ్చారా?: ఎమ్మెల్సీ కడియం హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
‘బండి సంజయ్ గోబ్యాక్’ అన్నందుకు దాడులు టీఆర్ఎస్ కార్యకర్త గంటి రాజుపై పిడిగుద్దులు జనగామ, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరులో బీజేపీ మూక మళ్లీ రెచ్చిపోయింది. ప్రజాసంగ్ర�
హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ హైదరాబాద్, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపునకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపుపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుండడంతో యాత్ర