KTR | ఎల్బీ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్తకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పోక్సో కేసు నిందితుడు లొంగిపోయిండో.. అరెస్టయిండో ఆ డ్రామా నడుస్తున్నది కానీ.. మొత్త�
భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారం తలపోటుగా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ప్రధాన మీడియా స్రవంతిని మేనేజ్ చేసినప్పటికీ సామాన్యులు మాత్రం ఈ వ్యవహారంపై బీజ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తన అధికారాన్ని ప�
బాలికపై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బండి
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్టును ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన చిట్చాట్ సందర్భంగా భగీరథ
బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోక్సో కేసు విషయంలో చట్టానికి సహకరించాల్సింది పోయి.. వాస్తవాలు బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలను అంతుచూస్తామని బెదిరించడం దుర్మార్గమని మ�
పోక్సో కేసులో నిందితునిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను సీఎం రేవంత్రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముట్టడిక
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదై ఐదురోజులైనా అరెస్ట్ చేయకపోవడం శోచనీయమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. సామాన్యులకు ఓ న్యాయం? భగ�
పోక్సో కేసు నమోదైనప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయ�
‘బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి. బాలికపై అనేక దఫాలు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత కూడా నిందితుడికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదికూడా తండ్రి బండ�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేతిలో అన్యాయానికి గురైన బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టం చ
‘బండి భగీరథ్పై నమోదైన కేసుతో ఆయన తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు సంబంధం లేదు. బీజేపీకీ ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తేల్చి చెప్పారు.