హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గం�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోంది ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బం�
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించడం హేయమైన చర్య అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మండిపడ్డారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
దళితబంధు ఒక విప్లవమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోనే దళితుల బతుకుల్లో వెలుగులు సాధ్యమని పేర్కొన్నారు.
‘అధైర్యపడొద్దు. అండగా ఉంట. ఒక అన్నగా మీ కుటుంబానికి తోడుంట. అక్కడ సీఎం కేసీఆర్ ఉన్నడు. ఇక్కడ నేనున్న. ధైర్యంగా ఉండు’ అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళకు ధై�
వివేకానందుడు నేటి తరానికి ఆదర్శప్రాయుడని ప్రజాప్రతి నిధులు, నాయకులు కొనియాడారు. గురువారం వివేకానందుడి 160వ జయంత్యుత్సవాలను ని యోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల క�
ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండ శ్రీనివాస్, విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగారు. ఆ ప�
దళితబంధు సహా అన్ని సబ్సిడీ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి ఎస్సీ కార్పొరేషన్ కమిటీ ఆఫ్ పర్సన్స్ సమావేశంలో చైర్మన్ బండ శ్రీనివాస్ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవే
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో 40 మంది దళితులకు భూమి పంపిణీ భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 23: దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్�