బీజేపీ ఎంపీలకు సత్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుకు కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించేలా చూడాలి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వ హామీ ఏమైంది. బీజేపీ ఎంపీలు కాళే�
హుజూరాబాద్ టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పి, టీఆర్ఎస్ పై విష ప్రచారం చేసి సానుభూతి ఓట్లు పొంది గెలుపొందాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు కొత్త డ
బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.
ఈటలకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 2: తాను గెలిస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్.. �
ఏకగ్రీవ తీర్మానం -హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని సింగపూర్ లోని గెస్ట్హౌజ్లో మంత్రి హరీష్ రావు, �
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఓయూలో రౌండ్టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్