దక్షిణాదిలో సెన్సేషనల్ కాంబోకు రంగం సిద్ధమైందా? అగ్ర హీరోలు రజనీకాంత్, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్పై తమ పవర్ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టబోతున్నారా? ఇప్పుడీ వార్త దక్షిణాదిలో హాట్టాపిక్�
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం 71 మందికి ‘పద్మ’ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ
Bala Krishna | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే నందమూరి �
సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాలకృష్ణ ‘అఖండ 2- తాండవం’ ముందు వరుసలో ఉంటుంది. హ్యాట్రిక్ హిట్స్ సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటిశ్రీను కాంబినేషన్లో వస్తున్న స�
అగ్ర నటుడు బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘అఖండ-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. తొలిభాగం బ్లాక్బస్టర్ హిట్ దృష్ట్యా ఈ సీక్వెల్పై భారీ అంచనాలేర్పడ్డాయి.
అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ - తాండవం’ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో దసరా కాను�
‘చేస్తున్న క్యారెక్టర్ని బట్టి ఆయన బిహేవియర్ ఉంటుంది. జోవియల్ క్యారెక్టర్ చేస్తుంటే సెట్లో కూడా జోవియల్గా ఉంటారు. అదే సీరియస్ క్యారెక్టర్ చేస్తుంటే సెట్లోనూ గంభీరంగా ఉంటారు. ఒక్కసారి మేకప్ వ
ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఆ చిత్రాల్లో ఆమె ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ల�
సకల అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటే తప్ప యుద్ధరంగంలోకి అడుగుపెట్టని వీరుడు లాంటివాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ప్రీప్రొడక్షన్కి ఎక్కువ సమయం తీసుకునేది అందుకే.. ముందు కథ పక్కాగా రావాలి.
తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల కలకలం సృష్టించిన బెట్టింగ్యాప్స్ కేసును తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది.
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. తాజాగా సీనియర్ న�